న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15: నిథారీ హత్యల కేసులో సీరియల్ కిల్లర్ సురీందర్ కోలీకి సుప్రీంకోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది. 2005లో జరిగిన పద్నాలుగేళ్ల బాలిక హత్య కేసులో అతడికి ఈ శిక్ష విధించింది.నిందితుడిపై ఎలాంటి దయా దాక్షిణ్యాలను ప్రదర్శించలేమని జస్టిస్ మార్కండేయ కట్జు, జస్టిస్ జ్ఞాన్సుధా మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిథారీలో 2005-06 మధ్య జరిగిన వరుస హత్యలు అత్యంత కిరాతకమైనవని, ఇవి అరుదైన వాటిలో అరుదైన కేసులని అభివర్ణిస్తూ, నిందితుడు సీరియల్ కిల్లర్గా స్పష్టమవుతోందని పేర్కొంది. నిథారీలో జరిగిన రింపా హల్దర్ అనే బాలిక హత్య కేసుపై ‘సుప్రీం’ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment