Sunday, November 14, 2010

బాలలకు ఆరోగ్య రక్ష పధకం

హైదరాబాద్,నవంబర్ 14: జవహర్ బాల రక్ష పథకాన్ని రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 85 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని సీఎం తెలిపారు. పేదరికం కారణంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారని ఆయన అన్నారు. జవహర్ బాల రక్ష పథకం ద్వారా ఏడాదికి రెండుసార్లు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...