Sunday, November 14, 2010
బాలలకు ఆరోగ్య రక్ష పధకం
హైదరాబాద్,నవంబర్ 14: జవహర్ బాల రక్ష పథకాన్ని రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 85 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని సీఎం తెలిపారు. పేదరికం కారణంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారని ఆయన అన్నారు. జవహర్ బాల రక్ష పథకం ద్వారా ఏడాదికి రెండుసార్లు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment