Sunday, November 14, 2010

బిలియర్డ్స్ లో భారత్‌కు స్వర్ణ పతకం


బీజింగ్,నవంబర్14: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. బిలియర్డ్స్ లో  పంకజ్ అద్వానీ తిరుగులేని విజయం సాధించి భారత్‌కు తొలి పసిడి  పతకం అందించాడు. కాగా 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో భారత మహిళా టీమ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...