నూఢిల్లీ,జనవరి 22: బెల్జియం లోక్ సభ సభ్యత్వాన్ని యుపిఎ అధ్యక్షరాలు సోనియా గాంధీ అంగీకరించడంపై వేసిన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. రాజన్ అనే వ్యక్తి వేసిన ఈ పిటీషన్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్యంలోని బెంచ్ విచారించి శుక్రవారం తీర్పును వెలువరించింది. అంతేగాక పిటీషన్ వేసిన రాజన్ కు కోర్టు 10 లక్షల జరిమానా విధించింది. బెల్జియం ప్రభుత్వం ఆ దేశానికి చెందిన రెండో అత్యున్నత పురస్కారమైన లోక్ సభ సభ్యత్వాన్ని ( ఆర్డర్ ఆఫ్ లియోపార్డ్) యుపిఎ అధ్యక్షరాలు సోనియా గాంధీకి ప్రకటించింది. దీనిని సోనియా ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ రాజన్ పిటీషన్ దాఖలు చేయగా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. రాజన్ ఇది వరకు కూడా పలుమార్లు సోనియాపై కోర్టులో పిటీషన్ లు దాఖలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment