Wednesday, February 15, 2023

పట్టాలు తప్పిన గోదావరి: ప్రయాణికులు సేఫ్

హైదరాబాద్, ఫిబ్రవరి 15: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం ఉదయం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌ వద్ద పట్టాలు తప్పింది. ఎస్‌1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4 మొత్తం 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. అయితే ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.ప్రమాదం కారణంగా ఈ మార్గం లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...