Sunday, January 3, 2021

దేశం లో కొవిడ్ రికవరీ 96.16%- 18,177 కొత్త కేసులు -217 మరణాలు

 న్యూఢిల్లీ,జనవరి 3; భారత్‌లో గత 24 గంటల్లో 9,58,125 కరొర్నా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,177 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,23,965కి చేరింది. ఇక కొత్తగా 20,923 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. రికవరీల సంఖ్య 99,27310కు చేరింది. దీంతో రికవరీ రేటు 96.16 శాతానికి చేరింది.మరోవైపు గడిచిన 24 గంటల్లో 217 మంది మరణించగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,49,435కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,47,220కు తగ్గింది. మరణాల రేటు 1.45 శాతంగా కొనసాగుతోంది. కాగా బ్రిటన్‌ రకం కరోనాతో దేశంలో ఇప్పటి వరకు 29 మంది ఆస్పత్రుల్లో చేరారు.

1 comment:

Anonymous said...

Playtech Casino - Online Casino and Get Real
Playtech Casino. Playtech 온카지노 is 바카라 a well-known online casino developer in the iGaming industry. It was founded 1xbet in 2006 and was one of the

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...