Friday, January 15, 2016

ప్రాణాలు తీసిన పతంగులు

హైదరాబాద్ ,జనవరి 15;  సంక్రాంతి పండుగ సందర్భంగా  పతంగులు ఎగురవేస్తూ నగరం లోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. గుడిమల్కాపూర్‌లో కైట్ ఎగురవేస్తున్న ఓ బాలుడు భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ముషీరాబాద్‌లో పతంగు ఎగురవేస్తుండా విద్యుత్ షాక్ కొట్టి యువకుడు మృతి చెందాడు. వీరి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...