ఫ్రాంక్ఫర్ట్, నవంబరు 6; క్యాబిన్ సిబ్బంది సమ్మెతో జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా శుక్రవారం 290 విమానాలను రద్దు చేసింది. దీంతో 37,500 మంది ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. రద్దు చేసిన 290 విమానాల్లో 23 ఖండాంతర విమానాలు కూడా ఉన్నట్టు లుఫ్తాన్సా అధికారులు పేర్కొన్నారు. ఖర్చు ఆదా విషయంలో క్యాబిన్ సిబ్బందికి, లుఫ్తాన్సా సంస్థకు మధ్య కొన్ని రోజులుగా వివాదం నెలకొంది. సమ్మె గురించి ముందుగా తమకు ఎటువంటి నోటీసులు లేకపోవడంతో ప్రయాణికులకు సమాచారం ఇవ్వలేకపోయామని, అసౌకర్యానికి క్షమించాలని లుఫ్తాన్సా కోరింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment