Sunday, January 25, 2015

కడియం కు విద్య..లక్ష్మారెడ్డికి ఆరోగ్యం..

హైదరాబాద్‌, జనవరి 25: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చేశారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కడియం శ్రీహరికి విద్యా శాఖ కేటాయించారు. కాగా ఇప్పటి వరకు విద్యా శాఖ మంత్రిగా ఉన్న జగదీష్‌ రెడ్డికి విద్యుత్‌ శాఖను, మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...