Monday, January 26, 2015

ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  త్రివిధ దళాల సైనిక వందనం కార్యక్రమానికి దేశంలోనే తొలిసారిగా  నేతృత్వం వహించిన మహిళా అధికారి పూజాఠాకూర్.  వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా వున్న పూజాఠాకూర్  అమెరికా అధ్యక్షుడికి గౌరవసూచకంగా నిర్వహించిన కార్యక్రమంతో ఈ బాధ్యత ను నిర్వహించడం విశేషం... .

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...