బిలాసపూర్, నవంబర్ 11 : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 10 మంది మహిళలు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. పరిస్థితి విషమంగా ఉన్నవారికి రూ.50వేల సాయం అందజేస్తారు . తాక్తాపూర్లో నిర్వహించిన శిబిరంలో 80 మంది మహిళలు శస్త్రచికిత్సలు చేయించుకోగా వారిలో ఉదయం 8మంది మహిళలు మరణించగా తరువాత ఇంకో ఇద్దరు మరణించారు .
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment