వాషింగ్టన్, అక్టోబర్ 27 : అమెరికాలోని సియాటెల్ నగరంలో మేరీస్విల్లే- పిల్ఛుక్ పాఠశాలలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 14ఏళ్ల గియా సోరియానో అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. పాఠశాల కేఫెటెరియాలో జైలెన్ ఫ్రేబర్గ్ అనే విద్యార్థి తుపాకితో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అనంతరం తనను తాను కాల్చుకొని మృతిచెందాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, తరువాత మరో బాలిక మరణించింది. గాయపడిన మరో ఇద్దరు బాలురు, ఓ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Monday, October 27, 2014
సియాటెల్ పాఠశాల కాల్పుల్లో ఇద్దరు బాలికల మృతి...
వాషింగ్టన్, అక్టోబర్ 27 : అమెరికాలోని సియాటెల్ నగరంలో మేరీస్విల్లే- పిల్ఛుక్ పాఠశాలలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 14ఏళ్ల గియా సోరియానో అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. పాఠశాల కేఫెటెరియాలో జైలెన్ ఫ్రేబర్గ్ అనే విద్యార్థి తుపాకితో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అనంతరం తనను తాను కాల్చుకొని మృతిచెందాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, తరువాత మరో బాలిక మరణించింది. గాయపడిన మరో ఇద్దరు బాలురు, ఓ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment