తిరుమల, ఆగస్టు 5 : తిరుమల శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. మొదటి ఘాట్ రోడ్ 16వ మలుపు దగ్గర అటవీ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. 16వ మలుపువద్ద చెలరేగిన మంటలు 8వ మలుపు వద్దకు చేరుకున్నాయి. మూడు, నాలుగు కిలోమీటర్ల మేర మంటలు విస్తరించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో టీడీపీ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాలులు వీస్తుండడంతో మంటలను అదుపు చేయడం కష్టమవుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment