Monday, June 23, 2014

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ ఖరారు..

హైదరాబాద్, జూన్ 23 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించింది.  లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదివేల జనాభా ఉన్న ప్రాంతాల్లోని వైన్ షాప్‌ల దగ్గర పర్మిట్ రూం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
వైన్ షాపుల రేట్లు :
* పదివేల లోపు జానాభా ఉన్న గ్రామాలు : రూ.32.5 లక్షలు
* 10 -50 వేల లోపు జానాభా పట్టణాలు : రూ. 36 లక్షలు
* 50 వేల నుంచి 3 లక్షల జనాభా నగరాల్లో : రూ.45 లక్షలు
* 3 నుంచి 5 లక్షల జనాభా : రూ.50 లక్షలు
* 5 నుంచి 20 లక్షల జనాభా ఉన్న నగరాల్లో : రూ.65 లక్షలు

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...