హైదరాబాద్, జూన్ 26 : సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే పద్మావతీ ఎక్స్ప్రెస్ రైలు అన్ని కోచ్ల్లోనూ 'బయో టాయ్లెట్'లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్లో కొన్ని కోచ్ల్లో మాత్రం బయోటాయ్లెట్లను ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో జులై నాటికి మరి కొన్ని రైళ్ళలోని 32 కోచ్ల్లో 110 బయో టాయ్లెట్లు త్వరలో ఏర్పాటు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జులై నాటికి పూర్తవుతుందని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి మరి కొన్ని రైళ్ళలోని 192 కోచ్ల్లో బయోటాయ్లెట్లు ఏర్పాటు కానున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment