Thursday, June 20, 2013

ఉత్తరాఖండ్‌ వరదలలో ఆరుగురు ఆంధ్రుల మృతి...

డెహ్రాడూన్, జూన్ 20: ఉత్తరాఖండ్‌ వరదలలో  విశాఖపట్నంకు చెందిన ఐదుగురు, అనంతపురం జిల్లాకు కు చెందిన ఒకరు మరణించారు.   విశాఖకు చెందిన ఐదుగురు ఉత్తర కాశీలో మృతి చెందినట్లు ఉత్తరాఖండ్ అధికారులు సమాచారం అందించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అలాగే  అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలానికి  చెందిన వీరభద్రప్ప అనే యువకుడు మృతి చెందినట్టూ అధికారులు సమాచారం అందించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...