హైదరాబాద్, జూన్ 26: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వరద బాధితుల తరలింపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానం బుధవారం సాయంత్రం డెహ్రాడూన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ప్రభుత్వ విమానంలో మొత్తం116 మంది ఉత్తరాఖండ్ వరద బాధితులు హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న 116 మందిలో 40మంది విశాఖకు చెందినవారు. ఈ 40 మంది టీడీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తమ స్వస్థలాలకు వెళ్లనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment