Thursday, November 1, 2012

సీట్లో చిరు... కాకతీయ ఉత్సవాలకు నిధుల మంజూరు ఫైలు పై తొలి సంతకం

న్యూఢిల్లీ ,నవంబర్ 1: కాంగ్రెసు పార్టీ ముఖ్యనేత చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా  గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు  స్వీకరించిన అనంతరం కాకతీయ ఉత్సవాలకు రూ.25 లక్షలు మంజూరు చేసే ఫైలు పై  తొలి సంతకం చేశారు.  దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనకుఅప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు చేపడతానని చెప్పారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయమంత్రిగా సర్వే సత్యనారాయణ కూడా గురువారం బాధ్యతలు స్వీకరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...