Monday, October 8, 2012

శ్రీలక్ష్మికి బెయిల్

హైదరాబాద్, అక్టోబర్ 8:  ఓఎంసి కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరైంది. గతంలో ఆమె పలుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. చివరికి సోమవారం నాడు  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...