ముంబై, అక్టోబర్ 8: చారిత్రక కట్టడం చార్మినార్ పై పర్యావరణ పరిరక్షణ బ్యానర్లు కట్టినందుకు అక్కినేని అమలను పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్ వద్ద అనుమతి లేకుండా ఏ విధమైన బ్యానర్లు కట్టకూడదని, అయితే అమల గ్రీన్పీస్ సభ్యులతో కలిసి ఈ రూల్ ను అతిక్రమించినందున అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.కాగా, అంతర్జాతీయ జీవ వైవిథ్య సదస్సు సందర్బంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి తాము ఈ ప్రదర్సన నిర్వహించినట్లు అక్కినేని అమల చెప్పారు. కేంద్రం 13 కోల్ బ్లాక్లకు అనుమతి ఇచ్చారని, బొగ్గు తవ్వకాలు గిరిజనులను, జంతువులను నిరాశ్రయులను చేస్తున్నాయని, జంతువుల మనుగడ బొగ్గు తవ్వకాల వల్ల దెబ్బ తింటోందని అమల మీడియాతో అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment