Friday, October 5, 2012

అమెరికాలో ఆంధ్రవిద్యార్థి దుర్మరణం

టెక్సాస్‌,అక్టోబర్ 5:  అమెరికాలోఆంధ్ర ప్రదేశ్ కు  చెందిన ఓ తెలుగు విద్యార్థి  రోడ్డు ప్రమాదంలోదుర్మరణం చెందాడు. గౌతం అనే ఈ విద్యార్థి టెక్సాక్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతున్నాడు.  గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. తెనాలికి చెందిన గౌతం కొన్ని రోజుల క్రితమే అమెరికా వచ్చాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...