అమెరికాలో ఆంధ్రవిద్యార్థి దుర్మరణం

టెక్సాస్‌,అక్టోబర్ 5:  అమెరికాలోఆంధ్ర ప్రదేశ్ కు  చెందిన ఓ తెలుగు విద్యార్థి  రోడ్డు ప్రమాదంలోదుర్మరణం చెందాడు. గౌతం అనే ఈ విద్యార్థి టెక్సాక్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతున్నాడు.  గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. తెనాలికి చెందిన గౌతం కొన్ని రోజుల క్రితమే అమెరికా వచ్చాడు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు