హైదరాబాద్,అక్టోబర్ 9: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులను భారీగా పెంచారు.. రెండు కోర్సులలో కనీస ఫీజుని 27 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసీఏ గరిష్ట ఫీజు 88 వేల రూపాయలు, ఎంబీఏ గరిష్ట ఫీజు 71వేల రూపాయలకు పెంచారు. మొత్తం 48 ఎంబీఏ కాలేజీల్లో, 36 ఎంసీఏ కాలేజీలకు ఫీజుల పెంపు వర్తిస్తుంది. ఈ నెల 12 నుంచి రెండు కోర్సులకు ఆన్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment