ఆనంద్(గుజరాత్),సెప్టెంబర్ 9: క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ (91) కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతోఉన్న ఆయన నడియాడ్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి క్షీర విప్లవ పితామహుడిగా కురియన్ ఖ్యాతి కెక్కారు. గుజరాత్ పాల సహకార సంఘం మార్కెటింగ్ ఫెడరేషన్ స్థాపించి పాల ఉత్పత్తి రంగంలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. అమూల్ పాల ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి కురియన్ చేసిన కృషి ఎంతో ఉంది. జాతీయ డైయిరీ బోర్డు చైర్మన్ గా ఆయన విశేష సేవలందించారు. 1999లో భారత ప్రభుత్వం కురియన్ ను పద్మవిభూషణ్ తో గౌరవించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment