తిరుపతి:,సెప్టెంబర్ 18: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ఆరంభమైయ్యాయి. ధ్వజారోహణతో ఆరంభమైన బ్రహ్మోత్సావాలలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో హాజరైన సీఎం కిరణ్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి రోజు వేడుకల్లో పాల్గొన్నారు.సాయంత్రం ఆలయ ధ్వజపఠం ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. రాత్రి శేష వాహనంతో మొదలై వరుసగా 26వ తేదీ వరకు ఉదయం, రాత్రి వేళల్లో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment