Sunday, September 30, 2012

గెలిపించిన కోహ్లీ

కొలంబో,సెప్టెంబర్ 30:  ప్రపంచ కప్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్   విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్  19.4 ఓవర్లకు 128 పరుగులు  చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ 17 ఓవర్లలో  రెండు వికెట్లు నష్టపోయి 129 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించింది.  కోహ్లీ 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సెహ్వాగ్ 29 పరుగులు చేశాడు. రజా హసన్, షాహిద్ అఫ్రిది చెరో వికెట్ తీసుకున్నారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...