చాంగ్హో,సెప్టెంబర్ 15: భారత బ్యాడ్మింటన్ వర్ధమాన క్రీడాకారిణి, తెలుగుతేజం పివి సింధు చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో ఓటమి చెందారు. సెమీస్లో నాలుగో సీడ్ చైనా షట్లర్ జియాంగ్ చేతిలో 10-21, 21-14, 19-21 తేడాతో జియాంగ్ చేతిలో సింధు ఓడిపోయింది. రపంచ నెంబర్ 24 సింధు ఒక్కర్తె ఈ టోర్నీలో భారతదేశం నుంచి పాల్గొంది. సైనా నెహ్వాల్ ఈ టోర్నమెంట్లో పాల్గొనలేదు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment