సెమీ ఫైనల్లో సింధు ఓటమి

చాంగ్‌హో,సెప్టెంబర్ 15:  భారత బ్యాడ్మింటన్ వర్ధమాన క్రీడాకారిణి, తెలుగుతేజం పివి సింధు  చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో ఓటమి చెందారు. సెమీస్‌లో నాలుగో సీడ్ చైనా షట్లర్ జియాంగ్ చేతిలో 10-21, 21-14, 19-21 తేడాతో జియాంగ్ చేతిలో సింధు ఓడిపోయింది.  రపంచ నెంబర్ 24 సింధు ఒక్కర్తె ఈ టోర్నీలో భారతదేశం నుంచి పాల్గొంది. సైనా నెహ్వాల్ ఈ టోర్నమెంట్లో పాల్గొనలేదు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు