హైదరాబాద్, సెప్టెంబర్ 29: జంట నగరాలలో గణేశ నిమజ్జనోత్సవం శనివారం ప్రశాంతంగా ముగిసింది. జంట నగరాల్లో వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను భారీ ఊరేగింపులతో ట్యాంక్బండ్ వద్దకు తీసుకు వచ్చి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు.భారీ బందోబస్తు నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా గణేశ నిమజ్జనోత్సవం జరిగింది. ఆదివారం తెలంగాణ మార్చ్ ను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనోత్సవ వేడుకలను త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనోత్సవం తెల్లవరు ఝామున 2.35 నిమిషాలకు
పూర్తైంది. హుస్సేన్ సాగర్లో తెల్లవారు జాము వరకూ.. సుమారు 3 వేల
విగ్రహాలు నిమజ్జనమయ్యాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment