న్యూఢిల్లీ,సెప్టెంబర్ 19: దేశంలో తొలిసారిగా సూపర్ ఫాస్ట్ ఏసీ డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చింది. అహ్మదాబాద్-ముంబైల మధ్య నడిచే ఈ రైలును రైల్వేశాఖ సహాయమంత్రి భరత్సిన్హ్ సోలంకి కాలుపూర్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. 1,500 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. అహ్మదాబాద్ నుంచి ముంబై సెంట్రల్ (500 కి.మీ. దూరం) వెళ్లేందుకు 7 గంటల సమయం పడుతుంది. రైలులో ఆధునిక వసతులతోపాటు సౌకర్యంగా ప్రయాణించేందుకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నట్లు సోలంకి చెప్పారు. కుదుపులు లేకుండా ప్రయాణించేందుకు మెరుగైన పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు పశ్చిమ రైల్వే వివరించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment