Wednesday, September 5, 2012

నటుడు రాజేంద్ర ప్రసాద్ కు అంజియో ప్రాస్టీ

హైదరాబాద్ , సెప్టెంబర్ 5:  ఛాతి నొప్పితో సోమవారం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రి లో చేరిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్  అంజియోప్రాస్టీ సర్జరీ అనంత్రం ఆస్పత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.  ఆయన  పూర్తిగా కోలుకున్నారని.. ఆయన ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...