Thursday, September 13, 2012

సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా మృతి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:    సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా కన్నుమూశారు. ఆయన ఎన్ హెచ్ ఆర్ సి తొలి చైర్మన్ గా పనిచేశారు. 1990 సెప్టెంబర్ నుంచి నాలుగేళ్లు   సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ గా  పనిచేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...