కొలంబో,సెప్టెంబర్ 19: టి20 ప్రపంచకప్లో భారత్ తన తొలి మ్యాచ్లో విజయం సాధించింది. బుధవారం జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్లో భారత్ 23 పరుగుల తేడాతో అఫ్ఘానిస్థాన్ను ఓడించింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 159 పరుగులు చేయగా... అనంతరం అఫ్ఘాన్ 19.3 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. ధాటిగా ఆడిన మొహమ్మద్ నబీ (17 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. బౌలింగ్లో యువరాజ్ సింగ్ (3/24) కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని నిలువరించాడు. బాలాజీ (3/19), అశ్విన్ (2/20) రాణించారు. తదుపరి మ్యాచ్లో భారత్ ఆదివారం ఇంగ్లండ్తో తలపడుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment