కోల్కతా,సెప్టెంబర్ 18: కేంద్రం లోని యూపీఏ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వైదొలగింది. ఈ మేరకు పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాళ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రకటన విడుదల చేశారు. యూపీఏ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలు కారణంగా తాను పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు తృణముల్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మిత్రపక్షమైన తమను ఎప్పుడూ ప్రబుత్వం సంప్రదించలేదని మమతా బెనర్జీ పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు పెంచినప్పుడు కూడా తమను సంప్రదించకపోవటంపై మమతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ మంత్రులు శుక్రవారం రాజీనామా చేస్తారని మమత తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment