ఛాంగ్ ఝౌ(చైనా),సెప్టెంబర్ 14: చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు సెమీఫైనల్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ లో లండన్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన లీ ఝూరీని ఓడించిన ఈ హైదరాబాద్ క్రీడాకారిణి 21-19, 9-21, 21-16 తేడాతో లీఝూరీపై సంచలన విజయం సాధించి సెమీఫైనల్ కు చేరింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment