సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అల్త్ మస్ కబీర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అల్త్ మస్ కబీర్ నియమితులయ్యారు. ఎస్ హెచ్ కపాడియా స్థానంలో ఈనెల 29న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2005, మార్చి 1 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కబీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1948, జూలై 19న కోల్‌కతాలో జన్మించిన కబీర్ కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఆయన ఎల్‌ఎల్‌బీ, ఎమ్ఏ పూర్తి చేశారు. 1990, ఆగస్టు 6న కోల్‌కతా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు