న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అల్త్ మస్ కబీర్ నియమితులయ్యారు. ఎస్ హెచ్ కపాడియా స్థానంలో ఈనెల 29న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2005, మార్చి 1 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కబీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1948, జూలై 19న కోల్కతాలో జన్మించిన కబీర్ కోల్కతా యూనివర్సిటీ నుంచి ఆయన ఎల్ఎల్బీ, ఎమ్ఏ పూర్తి చేశారు. 1990, ఆగస్టు 6న కోల్కతా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment