హైదరాబాద్: ‘దూకుడు’ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఈ సినిమా వచ్చి ఈ ఆదివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఒక ప్రకటన చేస్తూ, మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ తో వచ్చే ఏడాది మరో భారీ చిత్రం మొదలుకానుందని తెలియజేశారు. శ్రీనువైట్ల అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారని, ఎన్టీఆర్తో ఆయన చేస్తున్న ‘బాద్షా’ చిత్రం పూర్తవ్వగానే ఈ సినిమా మొదలవుతుందని వారు చెప్పారు.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదే సంస్థలో మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం వీరు ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment