జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 28:  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే శుక్రవారం అక్టోబర్ 5 వరకు  వాయిదా వేసింది.  తమ తరపు న్యాయవాది మారారని... విచారణను వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది మోహన్ పరాశరన్ విజ్ఞప్తి మేరకు  అత్యున్నత న్యాయస్థానం విచారణను  వాయిదా వేసింది.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు