Friday, September 28, 2012

జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 28:  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే శుక్రవారం అక్టోబర్ 5 వరకు  వాయిదా వేసింది.  తమ తరపు న్యాయవాది మారారని... విచారణను వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది మోహన్ పరాశరన్ విజ్ఞప్తి మేరకు  అత్యున్నత న్యాయస్థానం విచారణను  వాయిదా వేసింది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...