హాంబన్టోటా,సెప్టెంబర్ 18: ట్వంటీ 20 ప్రపంచకప్లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్లో శ్రీలంక జింబాంబ్వే పై 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అజంతా మెండిస్ ఆరు వికెట్లు, జీవన్ మెండిస్ మూడు వికెట్లు నేలకూల్చి శ్రీలంక కు పరిపూర్ణమైన విజయాన్నందించారు. శ్రీలంక నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే ఆదిలోనే తడబడి వరుస వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment