విశాఖపట్నం,సెప్టెంబర్ 8: భారత్-కివీస్ల మధ్య ఇక్కడి వైఎస్సార్ స్టేడియంలోశనివారం జరగాల్సిన తొలి ట్వంటీ 20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన అభిమానులు నిరాశ చెందారు. ఇప్పటికే టెస్ట్ సిరీస్ను 2-0 తేడాతో గెలిచి ఊపు మీద ఉన్న భారత జట్టులోకి కేన్సర్ ట్రీట్మెంట్ అనంతరం యువరాజ్ తిరిగి చేరడంతో అభిమానులు ఈ మ్యాచ్ పై ఆసక్తిని కనబరిచారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment