Wednesday, August 15, 2012

నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత

నెల్లూరు,ఆగస్ట్ 15: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురవడంతో బుధవారం అర్ధరాత్రి ఆయన ను  అత్యవసరంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన వెంట భార్య రాజ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలలో ఒకరైన జనార్థన్ రెడ్డి 1992-94 కాలంలొ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.  2004 లోకసభ ఎన్నికలలో విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.  2009, మార్చి 16న రాజ్యసభకు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికయ్యారు.  2007 డిసెంబర్‌లో తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం జనార్థన రెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...