లండన్,ఆగస్ట్ 2: ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగోసీడ్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో సెమీఫైనల్స్ కు చేరి పతకానికి చేరువైంది. వెంబ్లీ ఎరెనాలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో సైనా 21-15, 22-20 తో వరల్డ్ ఏడో ర్యాంకర్, ఏడోసీడ్ టిన్ బాన్ (డెన్మార్క్) పై విజయం సాధించింది. నాలుగేళ్ల కిందట బీజింగ్ గేంస్ లో క్వార్టర్స్ లోనే వెనుదిరిగిన సైనా ఈసారి మాత్రం ఆ అడ్డంకిని సునాయాసంగానే దాటింది. శుక్రవారం జరిగే సెమీ పైనల్స్ లో సైనా... వరల్డ్ నంబర్వన్ యిహాన్ వాంగ్ (చైనా) తో తలపడుతుంది. గతంలో ఈ ప్రత్యర్థితో ఐదుసార్లు తలపడిన సైనా ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్న సైనా ఈసారి వాంగ్ను దెబ్బకొట్టాలని... పతకాన్ని ఖాయం చేసుకోవాలని భారత్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment