హైదరాబాద్ ,ఆగస్ట్ 14: జంటనగరాలలో ఆటో ఛార్జీలు పెరిగాయి. మీటర్ పై కనీస ఛార్జీని 14 నుంచి 16 రూపాయలు పెంచారు. కిలో మీటర్ కు మీటర్ ఛార్జీని 8 నుంచి 9 రూపాయి పెంచారు. 21 వతేదీ అర్ధరాత్రి నుంచి పెంచిన ఛార్జీలు అమలులోకి వస్తాయి. మూడు నెలల్లోగా కొత్త మీటర్లను సవరించుకోవాలని రవాణశాఖ ఆదేశాలు జారీ చేసింది. జంటనగరాలలో ఆటో ఛార్జీలు కనీసం రెండేళ్ళ వ్యవదిలో మీటర్ పై కనీసం రెండు రూపాయలు పెరగడం ఆనవాయితీగా వస్తోంది..పైగా అడ్డదారి దోపిడీ తప్పదు. ప్రభుత్వం కూడా వారితో లాలూచీ పడ్డమే తప్ప ప్రజల బాధలు పట్టవు...ఇక మళ్ళీ బస్సు చార్జీల బాదుడు కోసం సిద్దంగా ఉండాల్సిందే...
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment