Saturday, August 25, 2012

వర్షం తో మూడో రోజు ఆటకు అంతరాయం

హైదరాబాద్, ఆగస్ట్ 25: నగరంలో  భారీ వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ క్రికెట్  టెస్ట్ మూడో రోజు ఆటకు అంతరాయం ఏర్పడింది.   ఫాలోఆన్‌ ఆడుతోన్న న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్ లో వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. భారత్‌ ఇంకా 238 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో  159 పరుగులకు ఆలౌటైంది.అశ్విన్‌ 31 పరుగులిచ్చి చి ఆరు వికెట్లు తీసుకున్నాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...