హైదరాబాద్, ఆగస్ట్ 25: నగరంలో భారీ వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ క్రికెట్ టెస్ట్ మూడో రోజు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఫాలోఆన్ ఆడుతోన్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. భారత్ ఇంకా 238 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 159 పరుగులకు ఆలౌటైంది.అశ్విన్ 31 పరుగులిచ్చి చి ఆరు వికెట్లు తీసుకున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment