క్వార్టర్ ఫైనల్స్ కు సైనా నెహ్వాల్

లండన్,ఆగస్ట్ : ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. నెదర్లాండ్ క్రీడాకారిణి యోజీ పై 21-14, 21-16 తేడాతో సైనా నెహ్వాల్ గెలిచింది.
 పేస్-విష్ణువర్ధన్ జోడీ నిష్క్రమణ
లండన్: ఒలింపిక్స్ నుంచి భారత టెన్నిస్ క్రీడాకారులు పేస్-విష్ణువర్ధన్ జోడీ నిష్క్రమించింది. టెన్నిస్ పురుషుల డబుల్స్ రెండో రౌండ్ లో ఫ్రెంచ్ జోడీపై 6-7, 4-6, 3-6 తేడాతో పేస్ జోడీ ఓడిపోయింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు