Thursday, August 2, 2012

క్వార్టర్ ఫైనల్స్ కు సైనా నెహ్వాల్

లండన్,ఆగస్ట్ : ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. నెదర్లాండ్ క్రీడాకారిణి యోజీ పై 21-14, 21-16 తేడాతో సైనా నెహ్వాల్ గెలిచింది.
 పేస్-విష్ణువర్ధన్ జోడీ నిష్క్రమణ
లండన్: ఒలింపిక్స్ నుంచి భారత టెన్నిస్ క్రీడాకారులు పేస్-విష్ణువర్ధన్ జోడీ నిష్క్రమించింది. టెన్నిస్ పురుషుల డబుల్స్ రెండో రౌండ్ లో ఫ్రెంచ్ జోడీపై 6-7, 4-6, 3-6 తేడాతో పేస్ జోడీ ఓడిపోయింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...