న్యూఢిల్లీ,ఆగస్ట్ 19: తమిళనాడు వెటరన్ బ్యాట్స్ మన్ ఎస్ బద్రీనాథ్ కు భారత జట్టులో స్థానం లభించింది. వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ కారణంగా ఏర్పడిన ఖాళీలో బద్రీనాథ్ కు స్థానం కల్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 32 ఏళ్ల బద్రినాథ్ 2010 లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో రెండు టెస్ట్ లు ఆడాడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment