న్యూఢిల్లీ,, ఆగస్ట్ 1:వ్యక్తిగత ఇ-మెయిల్కు నాంది పలికిన హాట్ మెయిల్ మూత పడింది. సభీర్ భాటియా అనే భారతీయుడు 1996 లో దీనిని స్థాపించారు. హాట్ మెయిల్ వచ్చే వరకు పర్సనల్ ఇ-మెయిల్కు అవకాశం ఉండేది కాదు. సమీర్ భాటియా విప్లవాత్మక ఐడియాతో ముందుకు రావడం.. అప్పట్లో పెను సంచలనం కలిగించింది. పర్సనల్ మెయిల్ ఒక భారీ మార్కెట్ అవుతుందనే అంచనాతో మైక్రోసాఫ్ట్400 మిలియన్ డాలర్లు వెచ్చించి హాట్మెయిల్ను కొనుగోలు చేసింది. గానీ పర్సనల్ మెయిల్ మార్కెట్లో ఆ కంపెనీ ఎదగలేకపోయింది. జీమెయిల్ దెబ్బకు హాట్మెయిలే కాదు ఆ తర్వాత వచ్చిన యాహూ మెయిల్ కూడా వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్.. అవుట్లుక్ మెయిల్ పేరుతో ఒక కొత్త సర్వీసును ప్రారంభించింది. జీమెయిల్ కంటే మెరుగైన సేవలు ఇందులో లభిస్తాయని చెప్పింది. అవుట్లుక్ మెయిల్ ఉన్నందున హాట్మెయిల్ను పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment