క్వార్టర్‌ ఫైనల్స్ కు కశ్యప్

హైదరాబాద్, ఆగస్ట్ 1: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు,  పారుపల్లి కశ్యప్ లండన్ ఒలింపిక్స్ లో అరుదైన రికార్డు సాధించాడు. పురుషుల సింగిల్స్ లో క్వార్టర్‌ ఫైనల్స్ కు చేరుకున్న మొదటి భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ప్రి క్వార్టర్స్లో శ్రీలంక ఆటగాడు కరుణరత్నేను 21-14, 15- 21, 21-9 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్స్స్‌కు చేరుకోవడం ద్వారా కశ్యప్ ఈ  ఘనత సాధించాడు.                              

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు