Wednesday, August 1, 2012

క్వార్టర్‌ ఫైనల్స్ కు కశ్యప్

హైదరాబాద్, ఆగస్ట్ 1: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు,  పారుపల్లి కశ్యప్ లండన్ ఒలింపిక్స్ లో అరుదైన రికార్డు సాధించాడు. పురుషుల సింగిల్స్ లో క్వార్టర్‌ ఫైనల్స్ కు చేరుకున్న మొదటి భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ప్రి క్వార్టర్స్లో శ్రీలంక ఆటగాడు కరుణరత్నేను 21-14, 15- 21, 21-9 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్స్స్‌కు చేరుకోవడం ద్వారా కశ్యప్ ఈ  ఘనత సాధించాడు.                              

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...