న్యూఢిల్లీ,,ఆగస్ట్ 7: ఉప రాష్ట్రపతిగా యూపీఏ అభ్యర్థి హమిద్ అన్సారీ మరోసారి ఎన్నికయ్యారు. ఆయనకు 490 ఓట్లు వచ్చాయి. ఎన్డీఏ అభ్యర్థి జశ్వంత్ సింగ్ కు 238 ఓట్లు దక్కించుకున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం 787 మంది సభ్యులున్నారు. 47 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనలేదు. కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాలు నుంచి 11 మంది, బీజేడీ నుంచి 21 మంది, టీడీపీ నుంచి 11 మంది ఎంపీలు ఓటు వేయలేదు. బీజేపీ, ఏజీపీ, ఆరెఎస్పీ, టీఆర్ఎస్ నుంచి ఇద్దరేసి ఓటింగ్ లో పాల్గొనలేదు. జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment