బెంగుళూరు, ఆగస్ట్ 31: బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో శుక్రవారం మొదలైన రెండవ టెస్టులో న్యూజిలాండ్ మొదటి రోజున 81.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ రాస్ టేలర్ సెంచరీ (113) చేశాడు. బారత స్పిన్నర్ ఓజా 4 వికెట్లు తీసుకోగా.. రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.వాతావరణం సరిగా లేక పోవడంతో మొదటి రోజున 8.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను నిలిపి వేశారు. ఈ సమయాన్ని కవర్ చేసేందుకు గాను శనివారం అరగంట ముందు (ఉదయం 9 గంటలకు) ఆటను ప్రారంభించనున్నారు. రెండు టెస్టు ల సిరిస్లో ఇప్పటికే టీమిండియా తొలి టెస్టుని కైవసం చేసుకోని 1-0తో ఆధిక్యంలో ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment