పల్లెకలె, ఆగస్ట్ 7: శ్రీలంకతో జరిగిన ఏకైక ట్వంటీ 20 మ్యాచ్లో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 156 పరుగుల లక్ష్యాన్ని లంకేయుల ముందుంచింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంకను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. ఇర్ఫాన్ పఠాన్ మూడు, దిండా నాలుగు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్, అశ్విన్లకు తలో వికెట్టు లభించింది. శ్రీలంకను 118 పరుగులకే కట్టడి చేయడంతో విజయం భారత్ పక్షాన నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కోహ్లీ (68) అర్థ సెంచరీతో రాణించాడు. రైనా 34, రహానే 21, ధోనీ 16, గంభీర్ 6 పరుగులు చేశారు. లంక బౌలర్లలో ఈరంగ రెండు వికెట్లు పడగొట్టాడు. మెండిస్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఇప్పటికే వన్డే సిరీస్ లో శ్రీలంక పై భారత్ 4-1 తేడాతో గెలిచింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment