అహ్మదాబాద్ , ఆగస్ట్ 31: నరోదా పాటియా అల్లర్ల కేసులో గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీకి చెందిన నరోదా ఎమ్మెల్యే మాయా కొద్నానికి స్థానిక ప్రత్యేక కోర్టు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో 32 మంది దోషులుగా తేలిన విషయం తెలిసిందే. 29 మంది దోషులకు జీవితకాల శిక్ష విధించింది. భజరంగదళ్ నాయకుడు బాబు భజరంగికి కోర్టు జీవితకాల శిక్ష విధించింది. 2002 ఫిబ్రవరిలో గోధ్రా రైలు దహనం జరిగిన మర్నాడు నరోదా పాటియా ప్రాంతంలో చెలరేగిన అల్లర్లలో 97 మంది ముస్లింలు మృతి చెందారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment